రాజమండ్రిలో 'గేమ్ఛేంజర్' షెడ్యూల్...
2 months ago | 11 Views
రామ్చరణ్ దర్శకత్వంలో ’గేమ్ ఛేంజర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! పొలిటికల్ యాక్షన్ ఎంట్టంల్గªనర్గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది.
ఈ నెల మూడో వారం నుంచి రాజమండ్రిలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. కొద్దిరోజులు అక్కడ చిత్రీకరణ చేసుకున్నాక విశాఖపట్టణంలోనూ కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సోషల్ విూడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇంకా చదవండి: హీరో విజయ్ దేవరకొండను కించపరుస్తూ, "ఫ్యామిలీ స్టార్" సినిమాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు
# Gamechanger # Ramcharan # Kiaraadvani